ఖానాపురం, మే 30 : కరోనా సమయంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వైద్యసిబ్బంది విధు లకు గైర్హాజరైతే చర్యలు తప్పవని నర్సంపేట ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆ
అత్యాధునిక వసతులతో నిర్మాణంక్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయంవరంగల్, మే 30 ( నమస్తే తెలంగాణ) : వరంగల్ను మెడికల్ హబ్గా మార్చే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. సెంట్రల్ జైల్ను నగర శివారు �
వరంగల్, మే 29 : వరంగల్ నగరంలో సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు వేసే కార్యక్రమానికి తొలి రోజు అనూహ్య స్పందన వచ్చింది. కార్పొరేషన్ పరిధిలో లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలని బల్దియా అధికారయంత్రాంగం లక్ష్యంగా ప�
జ్వర సర్వే కోసం ఇంటింటికి.. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ బాధితులకు మనోధైర్యం అనారోగ్యంతో ఉన్న వారికి మెడికల్ కిట్ల అందజేత వరంగల్రూరల్, మే 29 (నమస్తే తెలంగాణ) :కరోనాపై పోరులో ఆశ కార్యకర్తలు �
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు డిసెంబర్ వరకు ప్రజలందరికీ వ్యాక్సిన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట/పర్వతగిరి, మే 29 : కరోనా వ్యాక్సిన్ అ�
అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదేకరోనా నియంత్రణకు చర్యలు కట్టుదిట్టంధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలిమంత్రి సత్యవతి రాథోడ్ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్షఏటూరునాగారం, మే 28 : అడవి బిడ్డలకు ప
హన్మకొండ చౌరస్తా, మే 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్లో కలిశారు. �
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణతడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాంసమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావువరంగల్రూరల్, మే 28(నమస్తేతెలంగాణ): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ధాన్య�
వరంగల్, మే 27 :గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్లు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్
చెన్నారావుపేట, మే 26 : కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని గోదాములు, మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ భూక్య హరిసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ధాన్యం మండలంలోని కొనుగోలు కేంద్రాలను ఆయన పర�
వరంగల్ రూరల్, మే 26(నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గురువారం నుంచి జిల్లాలో ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం హరిత వెల్లడించారు. ఆయా గ్రామంలో ఎక్కువ స్థలం �
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిసంగెం పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ సంగెం, మే 25 : ‘పాజిటివ్ వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యమే కరోనా వైరస్కు సరైన మందు’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా�