ప్రైవేట్లకు వెళ్లి నష్టపోవద్దుప్రతి మండలంలో ఐసొలేషన్ సెంటర్లుఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నాంధాన్యం కొనుగోళ్లలో రైతులు ఓపిక పట్టాలితడిసిన ప్రతి గింజనూ కొంటాం..రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్�
పరకాల, మే14: పట్టణంలోని సివిల్ దవాఖానలో నేటి నుంచి 10 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
రోగులకు సరైన చికిత్స అందించేందుకు టాస్క్ఫోర్స్మానుకోట జిల్లాలో 750 బృందాల పర్యటనలక్షణాలున్న ప్రతి ఒక్కరికీ చికిత్సరాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్ ప్రభుత్వ ద
ప్రభుత్వ వైద్యంతోనే కోలుకున్నా..‘ఎంజీఎం’లో సేవలు బాగున్నాయికొవిడ్ను జయించిన భూపాలపల్లివాసి మనోగతంకృష్ణకాలనీ, మే 12: ‘నాకు పునర్జ న్మనిచ్చింది సర్కారు దవాఖానే.. ప్రభు త్వ వైద్యంతోనే కరోనా నుంచి బయట పడ్డ�
వరంగల్ సీపీ తరుణ్జోషిపోచమ్మమైదాన్/హన్మకొండ సిటీ, మే 12: లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటి వద్ద సేఫ్గా ఉండా లని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నా రు. నగరంలో పలు చోట్ల పోలీసుల తనిఖీలను పరి శీలించారు
ఇప్పటివరకు 5.81 లక్షల మందికి టీకామూడు రోజులుగా సెకండ్ డోస్పై స్పెషల్ డ్రైవ్నేటి నుంచి మళ్లీ ఫస్ట్ డోస్వరంగల్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత�
జిల్లాలో రెండు గంటల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం పలుచోట్ల వడగండ్ల వాన, పిడుగులు కల్లాల్లో ఆరబోసిన, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం నేలరాలిన మామిడికాయలు వర్ధన్నపేట/పరకాల: మే 11: అకాల వర్షంతో అన్నదాతలక�
స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వ్యాపార సంస్థలుడివిజన్లలో ఏకగ్రీవ తీర్మానాలువరంగల్, మే 10 : కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్న వేళ నగరం సెల్ఫ్ లాక్డౌన్ వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లా హోల్సేల్�
వరంగల్ రూరల్ జిల్లాలో జ్వర సర్వే పూర్తిలక్షణాలున్నవారికి ఇంటివద్దే ఐసొలేషన్ కిట్లుఆదిలోనే కరోనా కట్టడికి బాటలులక్షణాలున్నట్లు తెలియనివారికి, పేదలకు ఎంతో ప్రయోజనందవాఖానల చుట్టూ తిరిగి జేబులు ఖాళ�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నాంమరిన్ని ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లుఎంజీఎంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావువైద్యారోగ్య అధికారులతో సమీక్షహన్మక�
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్అంబేద్కర్ భవన్లో ముస్లింలకు దుస్తుల పంపిణీనయీంనగర్, మే 9 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రంజాన్ పండుగ