వర్ధన్నపేట/సంగెం, సెప్టెంబర్ 15: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సీడీపీవో శ్రీదేవి సూచించారు. వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఆహార పోషణ అభియాన్ క
నర్సంపేట/కరీమాబాద్/చెన్నారావుపేట, సెప్టెంబర్ 15: జిల్లాలోని పలు వినాయక మండపాల వద్ద బుధవారం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సంపేట రెండో వార్డు పరిధిలోని కమలాపురంలో ఆదర్శ యూత్ ఆధ్వర్�
రాష్ట్రంలోనే మొదటిసారి ఓరుగల్లులో నిర్వహణ తొలిసారి సింథటిక్ ట్రాక్పై పరుగులు 47 ఈవెంట్లు.. 519మంది అథ్లెట్లు.. నిట్ గ్రౌండ్లో మూడు ఈవెంట్లు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ అంజుబాబీ జార్జ్ హాజరు క్రీడాక
ఈ పథకం ప్రపంచ దేశాలకు ఆదర్శం సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పెద్దవంగర, సెప్టెంబర్14: దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ద�
ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికైన ఏఎన్ఎం శుక్రా జనవరిలోనే వరించినా.. కరోనా కారణంగా ప్రదానం వాయిదా నేడు హైదరాబాద్లో ఆన్లైన్లో అవార్డు స్వీకరణ భీమదేవరపల్లి, సెప్టెంబర్ 14: ఆమె విధుల్లో భాగంగా �
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రమేశ్ నయీంనగర్, సెప్టెంబర్14: కాకతీయ విశ్వవిద్యాలయం నేడు ఉపాధి కల్పనా కేంద్రంగా మారిందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. కేయూ మహిళా ఇంజ�
దుగ్గొండి, సెప్టెంబర్ 14: గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులను నిత్యకృత్యంగా చేపట్టి వందశాతం పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. చలపర్తి, రాజ్యాతండాల�
నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, సెప్టెంబర్ 14: వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలందించడం వల్ల ప్రజల్లో భక్తిభావం పెంపొందుతుందని నర్సంపేట మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తిదుశ్యంత్రెడ్డ
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి వరంగల్, సెప్టెంబరు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్షాలతో ప�
నేడు కాళన్న 107వ జయంతి తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం ప్రజాకవికి టీఆర్ఎస్ సర్కారు గౌరవం కాళోజీ పేరిట హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు ఓరుగల్లు నడిబొడ్డున కళాక్షేత్రం నిర్మాణం వరంగల్, సెప్టెంబర్ 8 (నమస్తే తె
మహిళా, శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పోషణ అభియాన్లో తెలంగాణ.. దేశానికే మోడల్ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి పోషకలోపం లేని జిల్లాగా మార్చాలి: క�