నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంటల పరిశీలన దుగ్గొండి, సెప్టెంబర్ 1 : వరి సాగులో రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడిని సాధించొచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది స
ప్రోలరాజు ఏలిన ప్రాంతం ఆది మానవులు నివసించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్న బృహత్శిలా సమాధులు గుట్టల ప్రాంతంలో కనువిందు చేసే ప్రకృతి అందాలు పరిసరాల్లోనే బృహత్ ప్రకృతివనం ఏర్పాటు పర్యాటకంగా అభివృద్
32ఏళ్ల క్రితం 30గుంటలు వదిలిన అన్నదమ్ములు ఊడల మర్రినే ఆరాధ్యదైవంగా కొలుస్తున్న తండావాసులు ఇక్కడ విశాలంగా కనిపిస్తున్న ఊడలు తిరిగిన మహావృక్షాన్ని ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రికి ప్రతిరూపంగా చూసుకుంటున్న
ఉనికి కోసమే కాంగ్రెస్, బీజేపీ విమర్శలు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నేతల�
గతేడాది ఇదే సమయంలో సంచారం.. పాదముద్రలను పరిశీలించి నిర్ధారిస్తాం : ఎఫ్ఆర్వో ములుగురూరల్, ఆగస్టు 28: ములుగు జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో పులి సంచరించ�
అద్భుతమైన శిల్పాలకు కెమికల్ ట్రీట్మెంట్ ఖిలావరంగల్, ఆగస్టు 28: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని కాకతీయుల శిల్ప సంపదకు మహర్దశ పట్టనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కీర్తి తోరణాలతోపాటు వాటి మధ్య �
స్కూళ్లలో శుభ్రత పాటించాలి జడ్పీ సీఈవో రాజారావు కాలేజీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నమస్తే నెట్వర్క్: వచ్చే నెల ఒకటో తేదీన విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పా�
250 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిందని చరిత్ర పరిశోధకుడు రత్నాకర్రెడ్డి వెల్లడి నర్మెట, ఆగస్టు 28 : మండలంలోని వెల్దండలో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన డైక్ (ఉపపాత శిల)ను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్�
వరంగల్, ఆగస్టు 25(నమస్తేతెలంగాణ) : పోలింగ్ సమీపించడంతో వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. గెలుపు కోసం రెండు ప్యానళ్లలోని అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలను అమల్లోకి తెస్తున్నారు. �
ఎస్టీపీలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి మేయర్ గుండు సుధారాణి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష వరంగల్, ఆగస్టు 25: స్మార్ట్సిటీ పనులను వేగంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి సంబంధిత అధికారుల
1 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ సర్కారు బడుల్లో శానిటేషన్ కార్యక్రమాలు ఖానాపురం/చెన్నారావుపేట/నెక్కొండ, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 ను�
28,490 మంది చిన్నారులకు అందజేత జిల్లాలో 31 వరకు కార్యక్రమం డీఎంహెచ్వో డాక్టర్ చల్లా మధుసూదన్ చెన్నారావుపేట, ఆగస్టు 25: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లాలో మొదటిరోజు బుధవారం 28,490 మంది పిల్లలక
‘అల్లంపేస్ట్’ తయారీలో రాణిస్తున్న నల్లబెల్లి మహిళా పొదుపు సంఘం గుండ్లపహాడ్ కేంద్రంగా మూడేళ్లుగా వ్యాపారం పల్లెల నుంచి పట్టణాలకు ఎగుమతి వివాహాది శుభకార్యాలకు అందుబాటులో.. నల్లబెల్లి, ఆగస్టు 25 : ఒక ఐడ�