దవాఖానలో చికిత్స పొందుతూ మృత్యువాత కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు n న్యాయం చేయాలని వేడుకోలు రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : అచల చిట్ఫండ్ ఏ�
ఆరు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాల స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ పుష్ప హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : సులభంగా డబ్బులు సంపాదించాలని ఆటో, ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్�
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులందరికీ టీకాలు ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు ఇప్పటికే కళాశాలల జాబితా అందజేసిన విద్యాశాఖ ఆయా విద్యాసంస్థల్లో సెంటర్ల ఏర్పాటుకు అధికారుల కసరత్
చెన్నారావుపేట, సెప్టెంబర్ 4: మండలంలోని జల్లి నంబర్-1 కాలనీకి చెందిన నమిండ్ల స్వామి అనారోగ్యంతో మరణించగా, బాధిత కుటుంబ సభ్యులకు శనివారం టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి 50 కిలోల బియ్యం సమకూర్చగా
మేయర్ గుండు సుధారాణి కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం వరంగల్, సెప్టెంబర్ 01 : చారిత్రక వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామ
తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట కొవిడ్ నిబంధనల నడుమ తరగతులు ప్రారంభం పూలు ఇచ్చి స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ఆత్మీయ పలకరింపులతో సందడిగా పాఠశాలల పరిసరాలు థర్మల్ స్క్రీనింగ్ చేసి, భౌతిక దూరం పాటి
నగరంలో ముగ్గురి దారుణ హత్య బుధవారం తెల్లవారుజామున ఘోరం ఎల్బీనగర్లో భయానకం, హృదయ విదారకం అన్నా వదినలను కడతేర్చిన తమ్ముడు కత్తులు, రంపంతో గొంతులు కోసిన దుండగులు రైలు మిస్సయి వచ్చి బలైన బావమరిది ఇద్దరు కొ
త్వరలో కేయూలో అందుబాటులోకి ఆడియో, వీడియో స్టూడియో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రమేశ్ యూనివర్సిటీలో ప్రత్యక్ష తరగతుల పరిశీలన నయీంనగర్, సెప్టెంబర్1: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కాకతీయ వి�
ప్రారంభించిన దాస్యం వినయ్భాస్కర్ సుబేదారి, సెప్టెంబర్1: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్భా స్కర్ తల్లిదండ్రులు సిలోత్రీ దేవి, రంగయ్య జ్ఞాపకార్థం గా హనుమక�
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ రూ.1.80లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పర్వతగిరి, సెప్టెంబర్ 1 : నియోజకవర్గంలోని ప్రజలు అందుబాటులో ఉంటానని, ఇందుకు పార్టీ కార్యాలయాలు ఎంతగానో దోహదపడుతాయని వర్ధ
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంటల పరిశీలన దుగ్గొండి, సెప్టెంబర్ 1 : వరి సాగులో రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడిని సాధించొచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది స
ప్రోలరాజు ఏలిన ప్రాంతం ఆది మానవులు నివసించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్న బృహత్శిలా సమాధులు గుట్టల ప్రాంతంలో కనువిందు చేసే ప్రకృతి అందాలు పరిసరాల్లోనే బృహత్ ప్రకృతివనం ఏర్పాటు పర్యాటకంగా అభివృద్
32ఏళ్ల క్రితం 30గుంటలు వదిలిన అన్నదమ్ములు ఊడల మర్రినే ఆరాధ్యదైవంగా కొలుస్తున్న తండావాసులు ఇక్కడ విశాలంగా కనిపిస్తున్న ఊడలు తిరిగిన మహావృక్షాన్ని ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రికి ప్రతిరూపంగా చూసుకుంటున్న