పాదయాత్రలో వారే టార్గెట్గా ‘ఈటల’ మాటలు అవహేళన చేస్తూ హెచ్చరికలు బీజేపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు కమలాపూర్, జూలై21: ప్రజాప్రతినిధులు, ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను పణం గా పెట్టి విధులు నిర్వర్�
సర్కారు ప్రోత్సాహంతో మారిన పల్లె రూపురేఖలు రూ.2కోట్లతో పలు అభివృద్ధి పనులు దాతల సహకారం, గ్రామస్తుల భాగస్వామ ఫలితం ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతున్న వైకుంఠధామం పాలకుర్తి రూరల్, జూలై 21 : ‘�
హన్మకొండ.. వరంగల్ ఏర్పాటుపై హర్షం నగరంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం ఇక రెండు జిల్లాలు వేగంగా అభివృద్ధి : మేయర్ సుధారాణి వరంగల్, జూలై 13 : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్ల�
జ్వర సర్వేను మరింత పటిష్టం చేయాలి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్అలీ ముర్తుజా రిజ్వీ పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న పీహెచ్సీలో తగిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు డాక�
పల్లె ప్రగతితో కొత్త రూపు అందుబాటులోకి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం పూర్తయిన రైతువేదిక భవనం ఊరంతా ‘హరిత’మయం పల్లె ప్రగతితో జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్కు మహర్దశ పట్టింది. ప్రజాప్రతినిధులు, అధ�
పలుచోట్ల భారీగా.. కొన్ని చోట్ల మోస్తరుగా వర్షం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికం ఉప్పొంగుతున్న వాగులు, వంకలు మత్తడి దుంకుతున్న నీటి వనరులు కాటారం మండలంలోని గ్రామాలకు స్తంభించిన రాకపోకలు నమస్తే తెల�
జలపాతాలు, చెరువులు, వాగులు సందర్శించే ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పు ఏమరుపాటుగా ఉంటే మొదటికే మోసం అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన బయ్యారం, జూలై 13 : వానకాలం వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా నీటి �
ఎడతెరిపి లేని వాన మత్తడి పోస్తున్న చెరువులు, చెక్డ్యాంలు చెన్నారావుపేట, జూలై 13: జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు మోస్తరు వర్షం కురిసినట్లు జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి గుర�
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం.. ప్రజాప్రతినిధుల పిలుపు ముమ్మరంగా హరితహారం నర్సంపేట, జూలై 13: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా హరితహార�
నర్సంపేట/దుగ్గొండి/ఖానాపురం/చెన్నారావుపేట, జూలై 13: జిల్లాలోని పలు తండాల్లో మంగళవారం గిరిజనులు సీత్లాభవానీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నర్సంపేటలోని పాకాల రోడ్డులో నిర్వహించిన వేడుకల్లో సేవా
వెంకటాపూర్, జూలై 13: ఛత్తీస్గఢ్ నుంచి జహీరాబాద్కు ఆవులు, ఎద్దులను తరలిస్తున్న కంటైనర్లను ములుగు పోలీసులు పట్టుకున్నారు. అందులోని పశువులను గోశాలకు తరలించారు. ఎస్సై ఓంకార్ యాదవ్ కథనం ప్రకారం.. రెండు క�
రూ.7.3 లక్షల విలువైన 85 క్వింటాళ్ల నల్ల బెల్లం, 4 క్వింటాళ్ల పటిక స్వాధీనం ఏడుగురిపై కేసు నమోదు మరిపెడ, జూలై 13: నల్లబెల్లం రవాణా చేస్తున్న వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ వెం�
పనులు పెండింగ్లో ఉండొద్దు డంపింగ్ యార్డుల్లో సేంద్రియ ఎరువు తయారు చేయాలి సమీక్షలో కలెక్టర్ హరిత చెన్నారావుపేట, జూలై 13: రూర్బన్ పథకం కింద రూ. 30 కోట్ల నిధులతో పర్వతగిరి మండలంలో వివిధ శాఖల ద్వారా చేపట్టి
రాయపర్తి, జూలై 13: రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాలన అందిస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్లో 50 మంది రైతులకు మంజూరైన రూ. 2 కోట్ల విలువైన చెక్కులను మంగళవారం