జ్వర సర్వేను మరింత పటిష్టం చేయాలి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్అలీ ముర్తుజా రిజ్వీ పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న పీహెచ్సీలో తగిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు డాక�
పల్లె ప్రగతితో కొత్త రూపు అందుబాటులోకి పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం పూర్తయిన రైతువేదిక భవనం ఊరంతా ‘హరిత’మయం పల్లె ప్రగతితో జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్కు మహర్దశ పట్టింది. ప్రజాప్రతినిధులు, అధ�
పలుచోట్ల భారీగా.. కొన్ని చోట్ల మోస్తరుగా వర్షం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికం ఉప్పొంగుతున్న వాగులు, వంకలు మత్తడి దుంకుతున్న నీటి వనరులు కాటారం మండలంలోని గ్రామాలకు స్తంభించిన రాకపోకలు నమస్తే తెల�
జలపాతాలు, చెరువులు, వాగులు సందర్శించే ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పు ఏమరుపాటుగా ఉంటే మొదటికే మోసం అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన బయ్యారం, జూలై 13 : వానకాలం వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా నీటి �
ఎడతెరిపి లేని వాన మత్తడి పోస్తున్న చెరువులు, చెక్డ్యాంలు చెన్నారావుపేట, జూలై 13: జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు మోస్తరు వర్షం కురిసినట్లు జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి గుర�
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం.. ప్రజాప్రతినిధుల పిలుపు ముమ్మరంగా హరితహారం నర్సంపేట, జూలై 13: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా హరితహార�
నర్సంపేట/దుగ్గొండి/ఖానాపురం/చెన్నారావుపేట, జూలై 13: జిల్లాలోని పలు తండాల్లో మంగళవారం గిరిజనులు సీత్లాభవానీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నర్సంపేటలోని పాకాల రోడ్డులో నిర్వహించిన వేడుకల్లో సేవా
వెంకటాపూర్, జూలై 13: ఛత్తీస్గఢ్ నుంచి జహీరాబాద్కు ఆవులు, ఎద్దులను తరలిస్తున్న కంటైనర్లను ములుగు పోలీసులు పట్టుకున్నారు. అందులోని పశువులను గోశాలకు తరలించారు. ఎస్సై ఓంకార్ యాదవ్ కథనం ప్రకారం.. రెండు క�
రూ.7.3 లక్షల విలువైన 85 క్వింటాళ్ల నల్ల బెల్లం, 4 క్వింటాళ్ల పటిక స్వాధీనం ఏడుగురిపై కేసు నమోదు మరిపెడ, జూలై 13: నల్లబెల్లం రవాణా చేస్తున్న వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ వెం�
పనులు పెండింగ్లో ఉండొద్దు డంపింగ్ యార్డుల్లో సేంద్రియ ఎరువు తయారు చేయాలి సమీక్షలో కలెక్టర్ హరిత చెన్నారావుపేట, జూలై 13: రూర్బన్ పథకం కింద రూ. 30 కోట్ల నిధులతో పర్వతగిరి మండలంలో వివిధ శాఖల ద్వారా చేపట్టి
రాయపర్తి, జూలై 13: రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాలన అందిస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్లో 50 మంది రైతులకు మంజూరైన రూ. 2 కోట్ల విలువైన చెక్కులను మంగళవారం
పరకాల, జూలై 13: అవసరం ఉన్న వారు రెడ్క్రాస్ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ పీ రాజేశ్వరప్రసాద్ సూచించారు. నడికూడ మండలంలోని రాయపర్తికి చెందిన కడారి భాగ్యం కరోనాతో బాధ�
వరంగల్ అర్బన్ : ట్రై సిటీ పరిధిలో ఇకపై లాక్డౌన్ సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్�
దాస్యం వినయ్ భాస్కర్ | కరోనా కష్టకాలంలో సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి లు స్పష్టం చేశారు.