పరకాల, జూలై 13: అవసరం ఉన్న వారు రెడ్క్రాస్ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ పీ రాజేశ్వరప్రసాద్ సూచించారు. నడికూడ మండలంలోని రాయపర్తికి చెందిన కడారి భాగ్యం కరోనాతో బాధ�
వరంగల్ అర్బన్ : ట్రై సిటీ పరిధిలో ఇకపై లాక్డౌన్ సమయాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్�
దాస్యం వినయ్ భాస్కర్ | కరోనా కష్టకాలంలో సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి లు స్పష్టం చేశారు.
నాడే ఉధృతంగా బంద్లు, రాస్తారోకోలు, నాయకుల అడ్డగింతలుఆది నుంచీ మోసం చేస్తున్న కేంద్ర సర్కారుఇచ్చేది లేదని ఇటీవల తేల్చి చెప్పిన బీజేపీకేంద్రం ధోకాపై మండిపడుతున్న ఉమ్మడి జిల్లావాసులువరంగల్, ఏప్రిల్ 14 (
సమష్టి కృషితో గ్రామాభివృద్ధిపక్కా ప్రణాళికతో సమస్యలు దూరంఅందుబాటులోకి సకల సదుపాయాలుఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలుభీమదేవరపల్లి, ఏప్రిల్ 14:ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక, సమస్యలున్న చిన్న పల్లె..
ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకోవాలిరాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ట్రైసైకిళ్లు, బ్యాటరీ త్రీవీలర్లు, ల్యాప్టాప్ల పంపిణీనయీంనగర్�
ఓటర్ల తుది జాబితా విడుదల278 పోలింగ్ స్టేషన్ల ప్రకటనమోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాల నియామకంనేడు డివిజన్లవారీగా రిజర్వేషన్లు ఖరారులాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ల ఎంపికరాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంల�
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి, మాజీ ఎంపీ సీతారాంనాయక్మడికొండ, ఏప్రిల్ 14 : కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. 53వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, క�
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణఅర్బన్ జిల్లాలో 685 మంది లబ్ధిదారుల ఎంపికమంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం చేతుల మీదుగా పంపిణీహన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర
ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన పెరిగిందిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,ప్రభుత్వ చీఫ్విప్ దాస్యంఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వాకింగ్ ట్రాక్కు శంకుస్థాపనహన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ముఖ్