ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేయనున్న వైద్యసిబ్బంది దుగ్గొండి,
చెన్నారావుపేట/గీసుగొండ/కరీమాబాద్/వర్ధన్నపేట/రాయపర్తి, సెప్టెంబర్ 16: పోషణ మాసోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్
వాడవాడలా అన్నదాన కార్యక్రమాలు పోచమ్మమైదాన్/కరీమాబాద్, సెప్టెంబర్ 16: దేశాయిపేటరోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుత
ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే పెరిగిన నీటి వనరులు: వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ(హైదరాబాద్), సెప్టెంబర్ 16: ప్రతి
దసరా నుంచి సంక్రాంతి వరకు తపాలా శాఖ స్పెషల్ డ్రైవ్ తదుపరి యథాతథంగా కొనసాగింపు వరంగల్ తపాలా సూపరింటెండెంట్ ఉమాహేశ్వర్రావు వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 16: తపాలా శాఖ విదేశీ సేవలను తిరిగి పునఃప్రారంభి
లాండ్రీ, సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ పథకం ప్రతి నెలా 250 యూనిట్లలోపు సరఫరా ఆన్లైన్లో కొనసాగుతున్నదరఖాస్తుల స్వీకరణ విద్యుత్ లేని షాపుల్లో కొత్త మీటర్ల ఏర్పాటు గత ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి స్కీం �
ఓరుగల్లుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెస్తాం.. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ సర్కారు: మంత్రి శ్రీనివాస్గౌడ్ మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి పోటీల ప�
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఖిలావరంగల్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం �
వర్ధన్నపేట/పర్వతగిరి/రాయపర్తి, సెప్టెంబర్ 15: గోవులను సంరక్షిస్తేనే భవిష్యత్లో రైతుల మనుగడ సాధ్యమవుతుందని, తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన�
ఇక విస్తరించనున్న వరంగల్ అథ్లెట్స్ ప్రతిభ మరిన్ని పోటీలకు వేదికగా మారే అవకాశం మట్టి ట్రాక్లపైనే రాణించి కొలువులు సాధించామంటున్న మాజీ అథ్లెట్స్ హనుమకొండ సిటీ, సెప్టెంబర్15 : పరుగు పందెంలో రాణించేంద�
టీచర్లు మంచి వాతావరణాన్ని కల్పించాలి సర్కారు బడుల్లో మెరుగైన వసతులు పాఠశాలల తనిఖీలో డీఈవో వాసంతి నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 15: ప్రత్యక్ష తరగతులను అన్ని పాఠశాలల విద్యార్థులు వినియోగించుకోవాని డీఈవో డ�