దుగ్గొండి, సెప్టెంబర్ 14: గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులను నిత్యకృత్యంగా చేపట్టి వందశాతం పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. చలపర్తి, రాజ్యాతండాల�
నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, సెప్టెంబర్ 14: వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలందించడం వల్ల ప్రజల్లో భక్తిభావం పెంపొందుతుందని నర్సంపేట మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తిదుశ్యంత్రెడ్డ
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి వరంగల్, సెప్టెంబరు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్షాలతో ప�
నేడు కాళన్న 107వ జయంతి తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం ప్రజాకవికి టీఆర్ఎస్ సర్కారు గౌరవం కాళోజీ పేరిట హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు ఓరుగల్లు నడిబొడ్డున కళాక్షేత్రం నిర్మాణం వరంగల్, సెప్టెంబర్ 8 (నమస్తే తె
మహిళా, శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పోషణ అభియాన్లో తెలంగాణ.. దేశానికే మోడల్ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి పోషకలోపం లేని జిల్లాగా మార్చాలి: క�
భారీ వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు నివాస గృహాలకూ వాటిల్లిన నష్టం పంట చేలల్లో నిలిచిన నీరు సహాయక చర్యల్లో అధికారుల నిమగ్నం నెక్కొండ/చెన్నారావుపేట/ఖానాపురం/నల్లబెల్లి/నర్సంపేరూరల్, సెప్టెంబర్ 8: �
కొవిడ్ నిబంధనలు పాటించాలి నిమజ్జనానికి 13 ప్రాంతాల గుర్తింపు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్ముంతు, గోపి వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు, శాంతి కమిటీలతో సమీక్ష హనుమకొండ, �
దవాఖానలో చికిత్స పొందుతూ మృత్యువాత కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు n న్యాయం చేయాలని వేడుకోలు రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : అచల చిట్ఫండ్ ఏ�
ఆరు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాల స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ పుష్ప హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : సులభంగా డబ్బులు సంపాదించాలని ఆటో, ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్�
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులందరికీ టీకాలు ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు ఇప్పటికే కళాశాలల జాబితా అందజేసిన విద్యాశాఖ ఆయా విద్యాసంస్థల్లో సెంటర్ల ఏర్పాటుకు అధికారుల కసరత్
చెన్నారావుపేట, సెప్టెంబర్ 4: మండలంలోని జల్లి నంబర్-1 కాలనీకి చెందిన నమిండ్ల స్వామి అనారోగ్యంతో మరణించగా, బాధిత కుటుంబ సభ్యులకు శనివారం టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి 50 కిలోల బియ్యం సమకూర్చగా