ఖిలావరంగల్/కాశీబుగ్గ/పోచమ్మమైదాన్/కరీమాబాద్, సెప్టెంబర్ 27: వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఖిలావరంగల్ 37వ డివిజన్లో కార్పొరేటర్ బోగి సువర్ణ
ధాన్యం కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు జిల్లాలో వానకాలం 1,18,272 ఎకరాల్లో వరి సాగు 2,58,350 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం అత్యధికంగా రాయపర్తి మండలంలో 21,852 ఎకరాల్లో పంట ప్రభుత్వం 2.20లక్షల టన్నులు కొనాల్సి ఉంటుందని అంచనా 174 ధ�
రాష్ట్రంలోనే తొలిసారి జనగామ జిల్లాలో ఏర్పాటు మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడమే సర్కారు లక్ష్యం జిల్లావ్యాప్తంగా వెలసిన 60 స్టోర్లు స్థానికంగానే ప్రాసెసింగ్, ప్యాకింగ్ మహిళా సంఘాలతోనే ఉత్పత్తుల కొన�
‘భద్రకాళి’ ధూప్స్టిక్స్, దర్రీస్ ప్రొడక్ట్స్కు చోటు వచ్చే నెల 22 నుంచి ‘షహర్ సమృద్ధి ఉత్సవ్’లో ప్రదర్శన సోన్చిరయా పేరుతో మార్కెట్లోకి.. త్వరలో ఫ్లిప్కార్ట్లో విక్రయాలు జిల్లా నుంచి 2వేల మహిళ�
డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ వాహనాల ద్వారా టీకా ప్రక్రియ వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 22: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో కేర�
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏనాడైనా పట్టించుకున్నారా? కులవృత్తులను ఆగం చేసిన చరిత్ర మీది కాదా..? గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే.. కమలాపూర్లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కమ
ఎంజీఎం, సీకేఎం దవాఖానలో కలెక్టర్ గోపి విస్తృత పర్యటన కొవిడ్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన మౌలిక వసతులపై ఆరా పలు విభాగాల అధిపతులతో సమీక్ష మెరుగైన సేవలు అందించాలని ఆదేశం సమస్యల పరిష్కారానికి చర్యల�
దళితబంధును అడ్డుకుంటే ప్రతిపక్షాలకు బుద్ధి చెపుతాం తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్మాదిగ హనుమకొండ, సెప్టెంబర్ 22: దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మనసు న్న మా
పల్లె, పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి పంటల మార్పిడిపై అవగాహన కల్పించేందుకు ప్రణాళిక ఆయిల్ పామ్ సాగులో రైతులకు ప్రోత్సాహం పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగ
కాలగర్భంలో కలిసిపోతున్న కాకతీయుల కళా సంపద.. జనగామ జిల్లాలో అనేక అపరూప కట్టడాలు పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికుల వేడుకోలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాకతీయ రా
జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ పలు గ్రామాల్లో వందశాతం పూర్తి వరంగల్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ వరంగల్ చౌరస్తా/వర్ధన్నపేట, సెప్టెంబర్ 21: జిల్లావ్యాప్తంగా మంగళవారం 2919 మందికి కరోనా వ్యాక్సిన్ వేసి�
పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, సెప్టెంబర్ 21: టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని, వారే పార్టీకి పట్టుగొమ్మలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ
కొండా లక్ష్మణ్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ప్రభుత్వ విప్ దాస్యం వినయ్భాస్కర్ న్యూశాయంపేట, సెప్టెంబర్ 2