భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)ను ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా జీఎస్ఐ, జీ ఎస్ఐ టీఐ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని సంజీవయ్య చిల్డన్ పార్క్ వద్ద వాకథాన
భారతీయ భూ వైజ్ఞానిక సర్వే సంస్థ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-GSI) ప్రారంభించి 175 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జీఎస్ఐ, జీఎస్ఐటీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ వద్ద వాక్థాన్
ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మన శరీరానికి ఎముకలు చాలా ముఖ్యమైనవని, అవి దృఢంగా ఉండేందుకు రోజూ వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు.
రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే లేచి పది అడుగులు వేయమని చెబితే 20 కారణాలు చెప్పి బెడ్ మీద నుంచి లేవనంటున్న నేటి యువతకు మనిషికి డబ్బు, ఇతర సుఖాల కంటే ఆరోగ్యం ఎంత అవసరమో చాటి చెబుతున్నాడో వృద్ధుడు.
చిన్నారులపై జరుగుతున్న దాడుల నివారణే లక్ష్యంగా... అఘాయిత్యాల నుంచి రక్షణ.. తల్లిదండ్రుల బాధ్యత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, డిగ్నిటీ డ్
గాంధీ జయంతిని పురస్కరించుకొని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘రన్ ఫర్ పీస్'కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 10కే, 5కే, 3కే విభాగాల్లో నిర్వహించిన ఈ రన్ను రాజ్�
వృద్ధాప్యం శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకు కాదని, మనిషి బతికినంత కాలం సమాజ శ్రేయస్సు, కుటుంబ సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అక్టోబర్1 సీనియర�