Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్టుమెంట్లతో నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | వారాంతపు సెలవుదినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 14 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారి 52,68