లక్షల మంది ప్రజలు హాజరవుతున్న గొప్ప భారీ బహిరంగ సభలో వలంటీర్గా పనిచేస్తున్న వారిపై గురుతర బాధ్యత ఉన్నదని ఖమ్మం బీఆర్ఎస్ సభ ఇన్చార్జి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
అమరావతి : విశాఖ మన్యం గ్రామాల్లో పనిచేస్తున్న కువి, కోదూ భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, జీవో 3కు చట్ట బద్ధత కల్పించాలని కోరుతూ గురువారం ఆదివాసులు మన్యంలో బంద్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే నిర�
రెడ్క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వం | కరోనా సంక్షోభం వేళ రెడ్క్రాస్ వాలంటీర్ల సేవలు అపూర్వమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ రాష్ట్ర, �