విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో గురువారం ఉపరాష్ట్రపతి ముఖాముఖి జరిపారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి వెంకయ్యనాయుడు సర్టిఫికేట్లను ప్రద�
ఖమ్మం: ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి ప్రధమ సంవత్సరంలోని ఒకేషనల్ ప్రాక్టీకల్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ విషయాన్ని డీఐఈఓ రవిబాబు తెలిపారు. జిల్లాలో 35 క�
ఖమ్మం : సమాజంలోని ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు యువతకు, మహిళలకు జిల్లా మహిళా ప్రాంగణంలో పలు రంగాల్లో వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్ల�
ముగుస్తున్న గడువు| రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోనివారు అప్లయ్ చే�