అగ్రనటుడు చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న ‘విశ్వంభర’ చిత్రం తొలి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన ఈ షెడ్యూల్లో చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో కొన్న�
Vishwambhara Movie | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవు�
త్రిష కెరీర్ మొదలుపెట్టినప్పుడు పుట్టిన అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్లు. కానీ త్రిష ఇప్పటికీ హీరోయినే. అంతేకాదు, స్టార్ హీరోలతో జతకడుతూ కొత్తమ్మాయిలకు సవాలు విసురుతున్నది ఈ చెన్నయ్ చందమామ. ‘విశ్వంభర’ �
Vishwambhara Movie | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవు�
18ఏళ్ల విరామం తర్వాత చిరంజీవితో జతకట్టనున్నారు త్రిష. 2006లో వచ్చిన ‘స్టాలెన్' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. కెరీర్ లాంగ్విటీలో వీర్దిదరూ ఎవరితో ఎవరూ తీసిపోరనే చెప్పాలి.
Vishwambhara Movie | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో
మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం తన తాజా చిత్రం ‘విశ్వంభర’ సెట్లోకి అడుగుపెట్టారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమ�
Vishwambhara Movie | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ బ్యాక్డ్రాప�
మెగాస్టార్ చిరంజీవి భీమవరంలో ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం తాజా షెడ్యూల్ భీమవరం పరిసరాల్లో జరుగుతున్నది. మామూలుగా చిరంజీవి బయటికొస్తే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం. పైగా తూర్పుగోదావరి
చిరంజీవిని డైరెక్ట్ చేయడం చాలామంది దర్శకుల కల. కానీ చిరంజీవి మాత్రం అందరికీ షాకిస్తూ, ఒకేఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన యువదర్శకుడు మల్లిడి వశిష్ఠకు అవకాశం ఇచ్చేశారు.
‘పుష్ప’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు సునీల్. ఆ సినిమా తర్వాత తన పంథా మార్చుకొని విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘జపాన్' చిత్రంలో కూడా సునీల్ సరికొత్త క్యారెక్టర్లో