Ram Madir | రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్కు అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. రామ మందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్య�
Ayodhya | అయోధ్య రామాలయంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.
మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు.
హర్యానాలోని నూహ్లో ‘విశ్వహిందు పరిషత్' సోమవారం శోభా యాత్రకు పిలుపునివ్వగా, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నూహ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహర
Haryana | విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వహించిన మతపరమైన ర్యాలీ హింసకు దారి తీసింది. కొందరు వ్యక్తులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేయడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా
వారణాసిలో వెలిసిన పోస్టర్లు వారణాసి: వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్లకు, దేవాలయాలకు హిందూయేతరులు దూరంగా ఉండాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి. అతివాద సంస్థలు ఈ పోస్టర్లను అంటించాయని, వాటిని తొలగిస్త�