విశాఖపట్నంలో పేదల ప్లాట్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు భూముల కేటాయింపు ప్రక్రియను ...
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రైల్వే ట్రాక్ను ఆనుకుని వేసుకున్న పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోగా.. వస్తువులు, డబ్బులు బూడిదయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం చంద్ర�
మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రారంభమైంది. సముద్రంలో యుద్ధనౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంగణం మార్మోగిపోతున్నది. భారతీయ నౌకాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన
విశాఖలో పోస్టల్ ఉద్యోగి ఒకరు ప్రజలకు శటగోపం పెట్టాడు. నకిలీ రసీదులు ఇచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్షల్లో ముంచాడు. 17 ఏండ్లుగా గ్రామీణ్ డాక్ సేవక్గా విధులు నిర్వర్తిస్తుండటంతో...
అమరావతి : తల్లి తనకు కుక్క పిల్లను కొనివ్వలేదన్న మనస్తాపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. షణ్ముక వంశీ (16) అనే యువకుడు ఇటీవల ఆన్లైన్లో రూ. 30 వేల విలువైన ఓ