చెన్నై: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించాడు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆదివారం ట్విటర్ ద్వారా అతడు స్పందిం�
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ప్రతీసారి ‘ఈ సాల కప్ నమదే’(ఈ సంవత్సరం కప్పు మనదే) అంటూ సందడి చేసే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప�
సెంచూరియన్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. వన్డేల్లో అతను 13వ సెంచరీ నమోదు చేశాడు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో అతను 103 రన్స్ చేశాడు. అయితే కేవలం 76వ ఇన్న
దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో అంపైర్ కాల్ నిబంధనను ఐసీసీ కొనసాగించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కా
చెన్నై: ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో ఆడేందుకు గురువారం చెన్నై చేరాడు. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెం�
దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. కోహ్లీతో పాటు మరో బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి వరుస�
ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీ�
ముంబై: నిర్ణయాక మూడో వన్డేలో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ఇండియా వన్దే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో గెలుపు కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. సిరీస్ చేజ�
విరాట్ కోహ్లీ | బయో సెక్యూర్ వాతావరణంలోకి అడుగుపెట్టాలంటే ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం కోహ్లీ తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది
ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, భువనేశ్వర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.