ఉమ్మడి ఖమ్మం జిల్లాకే జ్వరం వచ్చిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఖమ్మం జిల్లాలో 74,960 మందికి వైరల్ ఫీవర్ రావడం, జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు కావడం వంటి పరిస్థితులు ఇ�
మండలంలోని మల్యాలలో కొన్ని రోజులుగా విష జ్వరాలు ప్రబలి పలువురు మంచం పట్టారు. గ్రామంలో ఇంటికొకరు జ్వరం తో బాధపడుతున్నారు. జ్వరంతోపాటు ఒల్లంతా తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి ఏటా వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు మన్యంపై వ్యాధుల పంజా విసురుతూనే ఉంది. వైద్య శాఖ ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏజెన్సీ జనం రోగాలబారిన పడక తప్పడం లేదు. గత ఏడాదితో పోల్చితే జ్వరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ �
‘చదువు రాకపోతే గాడిదలు కాయ్.. కనీసం అవి బరువులైనా మోస్తయ్. నువ్వూ ఉన్నావ్ ఎందుకు?’ అంటూ గాడిదతో పోల్చుతూ తిడుతుంటారు. కానీ, ఆ గాడిదలతోనే నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్కు చ
ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలోని ప్రతి ఇల్లూ మంచాన పడింది. గ్రామస్థులు తెలియని రోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లు, కీళ్ల నొప్పులు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ గ్రామ జన�
Viral Fevers | ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణంలో అనూహ్య మార్పులతో వైరల్ జ్వరాలు ప్రతీ ఒక్కరినీ పీడిస్తాయి. వైరల్ జ్వరం లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రద
Harish Rao | సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సంబంధిత అధికారులతో శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వ�
కేపీహెచ్బీ కాలనీ: ఇంటి పరిసరాలలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు కేటాయించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె. రవికుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో �
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు.