Ganesh chaturthi | గణపతి తత్వం ప్రతి మనిషికీ ఆదర్శం కావాలి. వినాయక చవితి సందర్భంగా ఆయనకు చేసే ఆరాధనలో అంశాలన్నీ మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన శక్తియుక్తులను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతాయి. బంకమట్టితో
ఊరూవాడను ఏకం చేసే వేడుక గణపతి నవరాత్రులు. వినాయక మంటపాలు సమాజాన్ని చైతన్య పరిచే వేదికలుగా నిలుస్తాయి. అయితే, నవరాత్రి ఉత్సవాలంటే కాలక్షేపం కోసం చేసే వేడుకలు కావు. మన సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉపకరిం
వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొరపాటున చూస్తే విష్ణుపురాణంలోని ఈ కింది శ్లోకాన్ని చదువుకుంటే ఆ దోషం తొలగిపోతుందని నిర్ణయ సింధులో పేర్కొని ఉంది. సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతఃసుకుమారక మార
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి. ఓం సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి ॥ఓం గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి॥ఓం ఉమా పుత్రాయ నమః- బి
పసుపు ముద్ద తోడపార్వతి చేసింది !మట్టితో గణపతిమనము చేద్దాము మట్టికున్న గంధంవిషపు రంగులకు లేదు!మహిలోన దేవకళమట్టి గణపతికే మరి! చిట్టి చేతులతో మట్టిచిన్ని గణపతి అగును!బాల గణపతి పేరుతోబహు ప్రసిద్ధి చెందును!
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాల్లో భాగంగా హుస్సేన్సాగర్ చుట్టూ చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హైదరాబ
సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policepo