గణేశ్ నవరాత్రులు దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గతేడాది కొవిడ్ వ్యాప్తి కారణంగా గణపతి వేడుకలు ఇండ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయారీదారులు �
ధూల్పేటలో ప్రతియేటా వందలాది మంది కార్మికులు నిరంతరం శ్రమించి వేలాది గణపతి ప్రతిమలు తయారు చేస్తుంటారు. చవితికి ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో ధూల్పేటలో కళాకారులు పార్వతి పుత్రుడి �
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది వినాయక చవితి సందర్భంగా హుస్సేన్సాగర్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు అమలు చేశామని, ఈ ఏడాది కూడా అదే విధంగా చేస్తామని ప్రభుత్వం
హైదరాబాద్ : సెప్టెంబర్ 10వ తేదీ నుంచి గణేశ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి శనివారం తెలిపింది. ఈ ఏడాది అన్ని జాగ్రత్తలతో నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ భగవం