జైపూర్ మండలం ఇందారం గోదావరిబ్రిడ్జివద్ద వినాయక నిమజ్ఞనానికి ఏర్పాట్లు చేయగా, ఆదివారం రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఇక్కడ రామగుం డం మున్సిపాలిటీ, సింగరేణి సంస్థ అన్ని రకాల ఏర్పాట్లు చేసి
అగ్ర నటుడు వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శిరీష్ నిర్మాతగా దిల్రాజు సమర్పణలో రూపొందుతోన్న ఈచిత్రం పొల్లాచ్చిలో భారీ షెడ్యూల్ని పూర్తి �
ఈనెల 18న వినాయక చవితి నవరాత్రులు మొదలై 28వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుందని, అన్ని ప్రభుత్వ శాఖలు, గణేశ్ ఉత్సవ సమితి సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుందామని హైదరాబాద్ పోలీస