మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా పంచాయతీరాజ్ ఈఈ శంకర్రాథోడ్ అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాకు మరో జాతీయ అవార్డు లభించింది. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ ‘పల్లె దవాఖాన’ జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన కార్యదర్శి విషాల్ చౌహాన్ ప్రకటించారు.
ప్రజల ఆరోగ్య రక్షణే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసమే ప్రభుత్వం మారుమూల గ్రామాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. పినప
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామం లో రూ. కోటీ 66 లక్షల 80 వేలతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను శుక్రవారం ప్రార�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గద్దరాళ్లతండా, ప్యారారం గ్రామాల్లో ఎమ్మెల్సీ నిధులతో చేపట్టిన కమ్యూ
విజయ పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ప్రకటించిన లీటరు రూ.4 ప్రోత్సాహక నగదు బకాయి డబ్బులను వెంటనే విడుదల చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. శనివారం శాసనసభ ప�
గత పాలకుల మాదిరిగా తాను ఉత్తి మాటలు చెప్పనని.. చెప్పిన పని చేసి చూపుతానని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని చాగాపురం గ్రామంలో రూ.16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించడంతోపాటు రూ.10లక్షలతో �
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభిస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. శనివారం కొప్పర్గ �