ఈ రోజుల్లో ఒక్క ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడినే చాలామంది పట్టించుకోవడం లేదు. అలాంటిది హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో సినిమాలు చేయడం అనేది అసాధ్యమే. కానీ వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నా కూ�
విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం తొలిసారి చారిత్రక కథాంశంతో రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయంరవి, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడ
కమల్ హాసన్ సినిమాలకు ఒకప్పుడు తెలుగులో మంచి బిజినెస్ ఉండేది. 80, 90ల్లో ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో అద్భుతమైన విజయం సాధించాయి. అప్పట్లో కమల్ హాసన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు కూడా చేశాడు.
కమల్హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్. స్వీయనిర్మాణ సంస్థ రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ క�
తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎప్పుడెపుడా అని ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. కమల్హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నా�
2005.. డబ్బింగ్ సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలన ఏడాది. ఆ ఏడాది తమిళ సినిమాలు మన దగ్గర అద్భుతాలు చేసాయి. చంద్రముఖి, ప్రేమిస్తే, గజిని, అపరిచితుడు లాంటి సినిమాలన్నీ ఒకే ఏడాది విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా అప్పట�
సినీ ఇండస్ట్రీలో ఎంతో డెడికేషన్తో పని చేసే నటులలో విక్రమ్ ఒకరు. తన తొలి సినిమా నుండి ఎంతో నిబద్ధతో పని చేశారు. పాత్ర కోసం ఎంత రిస్క్ చేయడానికైన ఆయన రెడీ. ‘అపరిచితుడు’ ‘ఐ’ ‘ఇంకొక్కడు’ ఇలా తన క�
ఖైదీ సినిమాతో బాక్సాపీస్ ను షేక్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రంతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమాను చేస్తున్నాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తుంది. రోజురోజుకు కరోనా భారీగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి ఎంతో మంది తనువు చ�
అరంగేట్రం చేసిన అనతికాలంలోనే బాలీవుడ్ చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది