అరంగేట్రం చేసిన అనతికాలంలోనే బాలీవుడ్ చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది
బ్లాక్బస్టర్ మూవీ అపరిచితుడు హిందీలో రీమేక్ కాబోతోంది. లెజెండరీ డైరెక్టర్ శంకరే హిందీలోనూ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేస్తుండటం విశేషం. ఈ విషయాన