Minister KTR | భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్
భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోనున్�
Skyroot Aerospace | హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్కై రూట్ టీమ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Skyroot | దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించనున్నది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్'ను ప్రయోగించేందుకు హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్' సిద్ధమైంది.