పరిగి, జూలై 7: స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ప్రతినెల రూ.309కోట్లు సర్కారు విడుదల చేస్తున్నదన్నారు. బుధవారం పరిగి మండల
కులకచర్ల, జూలై 7 : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమ
కడ్తాల్, జూలై 6 : పల్లె ప్రగతితో గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మంగళవారం మండలంలోని గోవిందాయిపల్లి తండా, గడ్డమీదితండాలో ఎంపీడీవో పర్యటించారు. ఈ �
వికారాబాద్, జూలై 5 : రైతులు పండించాల్సిన పంటలు, వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని లాభసాటి వ్యవసాయం చేసేందుకు గ్రామాల్లో రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవ
వికారాబాద్ జిల్లాలో 57 నుంచి 64 ఏండ్ల మధ్య ఉన్నవారికి పింఛన్ పంపిణీకి సన్నాహాలు ఇప్పటికే 96,569 మందికి పింఛన్లు జిల్లాకు ప్రతి నెలా రూ.20 కోట్లకు పైగా మంజూరు వికారాబాద్, జూలై 5, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సి�
పరిగి, జూలై 5 : పరిగి పట్టణాన్ని సుందరంగా మారుద్దామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా పరిగిలోని 3, 5, 7, 8 వార్డుల్లో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వా
వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ జోరుగా పల్లె, పట్టణ ప్రగతి హరితహారంలో మొక్కలు నాటుతున్న ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానాలు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ వికారాబాద్, జూలై 4 : ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగత
పరిగి, జూలై 4 : అన్ని గ్రామాల అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగి మండలంలోని చిట్యాల్ గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, తొండపల్లిలో వై�
రైతు వేదికలు అన్నదాతలకు వరం ఉద్యమంలా పట్టణ, పల్లె ప్రగతి చెట్లు సకల ప్రాణకోటికి కల్పతరువు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు, జూలై 3: రైతు వేదికలు అన్నదాతలకు వరంగా మారా�
క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి విరివిగా మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలి అధికారులను ఆదేశించిన వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు ధారూరు, జూలై 3: పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్ర వాతావరణం
రంగారెడ్డి, జూలై 2, (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలు చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ కార�
గెరిగెట్పల్లి రైతు కొత్త ఆలోచన వికారాబాద్, జూలై 1 : వ్యవసాయ రైతులు పొలాల్లో కలుపుతీత పనులు చేసేందుకు కూలీల కొరత, ట్రాక్టర్ ధరలు పెరుగడం, ఎద్దులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ రైతు సొంత ఆలోచనతో తన బైక
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ‘పల్లె ప్రగతి’ గ్రామాలకు నూతన శోభ సకల సౌకర్యాలు, స్వచ్ఛత నిలయాలు వికారాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్నిప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పార