వికారాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ) : భరోసా కేంద్రం అద్భుత ఫలితాలు అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కేంద్రం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిం�
సర్వసభ్య సమావేశం బహిష్కరించిన ఎంపీటీసీ సభ్యులు మొయినాబాద్, జూలై12: మండల ప్రాదేశిక సభ్యులపై అనర్హత వేటు పడటానికి కారణం ఎంపీడీవో అని, అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీ సభ్యులు సర్వసభ్య సమా వ
అన్నదాతలు హర్షం కస్తూర్పల్లిలో కూలిన ఇల్లు బురదమయంగా ఆశమ్మకుంటతండా రోడ్డు నిండిన మైసమ్మతండా వాగు నిలిచిన రాకపోకలు పరిగి, జూలై 12 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి, సోమవారం భారీ వర్షం కురిసి�
త్వరలో సిటీస్కాన్ సేవలు రూ.70 లక్షల జడ్పీ నిధులతో మౌలిక సదుపాయాలు జిల్లా దవాఖాన అభివృద్ధి సమావేశంలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి తాండూరు, జూలై 12: తెలంగాణ సర్కార్ ప్రజలకు కార్పొర
డయాగ్నస్టిక్లో హెచ్బీఏ1సీ, ఎల్డీహెచ్, డీడైమర్ సేవలు అందుబాటులో అత్యాధునిక పరికరాలు జిల్లాలో 1274 రోగుల నుంచి 2367 శాంపిళ్ల సేకరణ పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం తప్పిందని వైద్యవర్గాలు వెల్లడి దవాఖాన �
గ్రామాల్లో ర్యాలీలు, గ్రామ సభలు.. పలు అభివృద్ధి పనులు ప్రారంభంవికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాలో ఈ నెల 1 నుంచి నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. పల్లెల్లో ర్యాలీలు, గ్రామ సభలు నిర
ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లని వాతావరణం, జలజల పారే జలపాతాలు చూసేందుకు జనం వికారాబాద్ పట్టణానికి భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా సెలవుదినాలు, వారాంతంలో ప్రజల తాకిడి రెట్టింపవుతున్నది. శనివారం అధిక స�
షాబాద్, జూలై 9 : మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే ఆయా యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరే�
చేవెళ్ల టౌన్, జూలై 9 : రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్�
తాండూరు, జూలై 9: టీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో 2 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమా వేశంలో ఎమ్మెల్
జిల్లాలో 7424 దరఖాస్తులు 6677 మందికి లబ్ధి 651 దరఖాస్తులు తిరస్కరణ హర్షాతిరేకంలో లబ్ధిదారులు వికారాబాద్, జూలై 8, (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డులు పొందేందుకు అర్హత ఉన్నవారి లెక్కతేలింది. గత నాలుగేండ్లుగా కొత్త క
వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు జీవన్గీ గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన ఇంటింటికీ మొక్కలు పంపిణీ బషీరాబాద్, జూలై 8 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం తగదని వి�
వికారాబాద్ జిల్లాలో 1,26,289 మెట్రిక్ టన్నులు గత యాసంగిలో 44,025 మెట్రిక్ టన్నులు 192 కొనుగోలు కేంద్రాల ద్వారా 23,496 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.238.44 కోట్లు వికారాబాద్, జూలై 7, (నమస్తే త
బొంరాస్పేట, జూలై 7: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మండలంలోని మెట్లకుంట గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, రైతు వేదికను పరిశీలించి చాలా బాగున్నాయని ప్రశంసించి, �