కాంగ్రెస్ సర్కారులో పాడి రైతులు పరేషాన్ అవుతున్నారు. విజయ డెయిరీ కర్షకులకు పాల బిల్లులు చెల్లించడం లేదు. నెలల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో నాలుగు బిల్లులకు సంబంధించి రూ.కోటికిపైగా పెండింగ్ల�
పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని విజయ డెయిరీ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ సోమవారం పాడి రైతులు సిద్దిపే ట పట్టణంల
పాల బిల్లులు చెల్లించడం లేదంటూ విజయ డెయిరీ పాల విక్రయదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సిద్దిపేట డిల్లా ములుగులోని విజయ డెయిరీలో పాల ను విక్రయిస్తున్న రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి బ
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోవర్ధన్రెడ్డి విజయ డెయిరీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న పాల సేకరణ కేంద్రానికి పాలు పోస్తున్నాడు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ వచ్చిన డబ్బు
‘మూడు విడుతల పాల బిల్లులు ఇంకా ఇయ్యలె.. బిల్లులు రాకపోతే బర్లకు దాణా, గడ్డి ఎలా తీసుకురావాలి? బర్లు కొన్నప్పుడు తీసుకున్న బాకీలు, వాటి కిస్తీలు ఎలా చెల్లించాలి ’ అంటూ పాడి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభ�
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని పాడి రైతులు డిమాండ్ చేశారు. పాల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో వివిధ గ్
‘తెల్లనివన్నీ పాలు కాదు’ అన్నట్లే మనం మార్కెట్లలో కొనే పాలన్నీ స్వచ్ఛమైన పాలు కావు.. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా డెయిరీ నిర్వాహకులు రసాయనాలు కలుపుతారనేది జగమెరిగిన సత్యం.. కానీ విజయ డెయిరీ ను�
వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన మాదిరిగానే పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతులను పాడిరంగం వైపు ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప�
హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : విజయ డెయిరీ పాల ధర పెంచినట్టు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. లీటరు టోన్డ్ మిల్క్పై రూ.2, హోల్ మిల్క్ (6శాతం వెన్న)పై లీటర్కు రూ.4 చొప్పు న