బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు రికార్డ్ లెవల్లో రూపొందుతున్నాయి. పలు ప్రాజెక్ట్స్తో ప్రభాస్ బిజీ ఉండగా, ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక�
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి చిత్రంతో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించాడు. అయితే విజయ్ కెరీర్ లో చెప�
మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన కరోనా కాలంలో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూస్తారో లేదో అని భయం భయంగానే సినిమాన�
ప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నయా ట్రెండ్ ఇన్స్టాగ్రామ్లోని ఫిట్నెస్ రీల్స్ ! ఇన్స్టా రీల్స్ చాలా రోజులుగా చేస్తూనే ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అంతా ఇన్స్టా రీల్స్ పైనే పడ్డారు.
యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తల్లీ కొడుకుల మధ్య సెటిమెంట్ ను కూడా పూరీ ఇందులో టచ్ చేస్తున్నారు. ఇప్పటిక�
అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగినప్పటికీ వరుస సినిమాలు చేయడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న అనుష్క చివరిగా నిశ్శబ్ధం అ�
అగ్ర కథానాయిక అనుష్క వెండితెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. కమర్షియల్ పంథాకు భిన్నమైన ఇతివృత్తాల్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్న ఆమె తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మ�
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సొగసరి రష్మిక మంధన మంగళవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలి�
మంచి నటిగా రాణించాలంటే కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదని, చక్కటి వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ సొగసరి �