కాంట్రాక్టర్, ఇంజినీరు కలిసి బల్దియా ఖజానాకు కన్నం పెట్టారు. సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్టుగా బిల్లులు పెట్టి దోచుకున్నారు.. చివరకు వీరి భాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. క్వాలిటీ కంట్రోల్ వ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అక్రమాలు జరిగాయంటూ విచారణ చేపటిన విజిలెన్స్ అధికారులు.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని మండలాలలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ
Dharma Reddy | తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్కుమార్రెడ్డిపై సైతం విచారణ చేపట్టాలని ఆదేశించింది.
కాకతీయ యూనివర్సిటీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనర్హులతో ఎగ్జామ్ పేపర్లు వాల్యుయేషన్ చేయించిన విషయం ఇటీవలె వెలుగులోకి వచ్చింది. ఇలాంటివే మరిన్ని జరిగినట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. �