కాంగ్రెస్ నాయకుడు తన భూమిని ఆక్రమిస్తున్నాడంటూ మరో బాధితురాలు శనివారం జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగింది. సెక్యూరిటీ సిబ్బంది మందు డబ్బా లాక్క�
మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను హైడ్రా అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులను ఇవ్వడంతో పాటు సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ధర్నాకు దిగారు. దీంతో మాదాపూర్ డివిజన
Indiramma houses | వీణవంక, మే 02: కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ కోర్కల్ గ్రామంలో మహిళలు, పురుషులు శుక్రవారం ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. మండలంలోని కోర్కల్ గ్రామ మహిళలు, పు�
SBI Victims Protest | వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు శుక్రవారం బంగారం బాధితులు తాళాలు వేసి బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికో�
పూటగడవడమే కష్టమైన పేద కుటుంబం.. మూడు నెలలుగా తనకు రావాల్సిన వేతనం అందించడం లేదని అల్లీపూర్ పాఠశాలలో స్కావెంజర్గా పనిచేస్తున్న ఓ భీమమ్మ తన కుమారుడితో కలిసి పాఠశాల ఉపాధ్యాయు లు, ఎస్ఎంసీ చైర్పర్సన్ను
నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని ఎన్నెస్పీ క్యాంపు ఆవరణలో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. ఎన్నెస్పీ స్థలంలో మండల కేంద్రానికి చెందిన దళిత, వెనుకబడిన కుటుంబాలకు చెంది�
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో గ్యాస్ దుర్ఘటన జరిగి 37 ఏండ్లయ్యాయి. 1984 డిసెంబర్ 2-3 మధ్య రాత్రి వేళ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ విష వాయువులు లీక్ అ�