సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 8 కుటుంబాలకు తీవ్ర నిరసనల మధ్య పరిశ్రమ యాజమాన్యంతో కలిసి అధికారులు రూ. 15 లక్షల చొప్పున పరిహారం అందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం ఐలా భవన్
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి డిమాండ్ చేశారు.
తమవారి బూడిదనైనా ఇవ్వండి సారు అంటూ సిగాచి పేలుడులో గల్లంతైన వ్యక్తుల కుటుంబ సభ్యు లు అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ పేలుడులో మ�
Air India | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారాన్ని ఎయిర్ ఇండియా ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి పరిహారాని
గోద్రా ఘటన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ కేసుల విచారణల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం సంచలనం సృష్టించడమే కాక