కోదాడ రూరల్ మండల పరిధి తొగర్రాయి శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానానికి చెందిన 20 ఎకరాల కౌలుకు గురువారం వేలం నిర్వహించారు. దేవాలయ భూముల కౌలుకు వేలం పాడిన వారు గడువు లోపు నగదు చెల్లించాలన్నారు. లేని
మండల పరిధిలోని చరికొండ గ్రామంలో వెలసిన రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి.
వైరా మండలంలోని పలు గ్రామాల మధ్య రహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. రెబ్బవరం - ఖానాపురం, గన్నవరం మీ దుగా నెమలి వరకు నిత్యం వేలాదిగా భారీ వాహనాలు తిరుగుతుంటాయి.
ఒక చేతిలో చిరతలు, మరో చేతిలో తంబుర, శిరస్సుపై కుంభం, మెడలో పూలహారం ధరించి, హరిలో రంగ హరి అంటూ.. నిరంతరం హరినామస్మరణతో హరిదాసులు సందడి చేసే పవిత్ర ధనుర్మాసం ఆదివారం నుంచి ప్రారంభంకానున్నది.