ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్కు చెందిన ఎస్యూవీ మాడల్ క్రెటా మరో మైలురాయిని సాధించింది. వరుసగా రెండో నెల ఏప్రిల్లోనూ అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో తొలిస్థానంలో నిలిచింది. గత నెలలో 17 వేల యూన
Hyundai Venue | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన కంపాక్ట్ ఎస్యూవీ కారు వెన్యూ పై భారీగా రూ.80 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
Hyundai Venue - Venue N Line | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లో అడాస్ సేఫ్టీ సిస్టమ్ ఫీచర్లతో వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ కార్లు ఆవిష్కరించింది.
స్టార్టప్లకు మాత్రమే టీహబ్ వేదిక కాదని, ఇది రాబోయే తరానికి అంతర్జాతీయ వ్యాపార వేదికగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడంలో దేశంలో
జైనుల కాలంలో నిర్మించిన కూకట్పల్లి రామాలయానికి శతాబ్దాల ఘనచరిత్ర ఉన్నది. ఆలయంలో నెలకొని ఉన్న శిలా శాసనాల ద్వారా ఇంతటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 436 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న రామాలయ ప్రతిష్టను నగరం నలుమూ
దాస్యం వినయ్ భాస్కర్ | చారిత్రక నగరంవరంగల్లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
భారత్లో నిర్వహించగలమని బీసీసీఐ ధీమా న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని బీసీసీఐ ధీమా వ్యక్తం చేసింది. అయితే అక్టోబర్ల