Mrigashira Karte | ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. మృగశిర కార్తె కావడంతో ఆదివారం చేపల మార్కెట్ సందడిగా మారింది
Mrigashira Karte | మృగశిర కార్తె ఆరంభమైందంటే వేసవి కాలం నుంచి వానకాలంలోకి అడుగు పెట్టినట్లే. 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.
పిల్లల ఎదుగుదలకు ప్రొటీన్ చాలా అవసరం. కానీ శాకాహారులకు సాధారణ ఆహారంలో అది సరిపడినంత దొరకడం కష్టం అంటారు కదా! మరి వెజిటేరియన్లు అయిన పిల్లలు చక్కగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలి.
‘మాంసాహారుల్లోనే కొవ్వు ఎక్కువ’ తరచూ వినిపించే మాట ఇది. కానీ, శాకాహారులే ఎక్కువ కొవ్వు వినియోగిస్తారని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) విశ్లేషణలో తేలింద
సిగరెట్ తాగే వారు, శాఖాహారులు, ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంట. ఈ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సెరో సర్