తిరువనంతపురం: దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. కేరళలో 35 ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై ఆరో తేదీన యూఏఈ నుంచి మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ను గుర్తించారు. జ్వరంతో బాధ
తిరువనంతపురం: కరోనా సెకండ్ వేవ్ కేరళ రాష్ట్రాన్ని బాగా ప్రభావితం చేసింది. ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కరోనా బారినపడిన వారిలో 41 మంది గర్భిణీలు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య మంత్రి వీణా జార్
కొచ్చి : కేరళలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ప్రతి కేసునూ గుర్తించేందుకు తాము పెద్ద ఎత్తున టెస్టింగ్
Zika virus in Kerala: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
Kerala Health Minister: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. అక్కడ ఇప్పటికే 18 మంది జికా వైరస్ బారినపడగా తాజాగా మరో కేసు బయటపడింది.
తిరువనంతపురం: దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ఇవాళ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్లు �