ఒకే పరమాత్మ ప్రాణాల నిగ్రహం కోసం వివిధ రూపాల్లో.. వారి వారి ఉపాసనాశక్తిగా విగ్రహరూపంలో పూజలు అందుకుంటున్నాడు. అలాంటి దేవతలలో ఆద్యుడు వినాయకుడు అని వేదమాత తెలియపరిచింది. ఆదివంద్యుడు, బ్రహ్మణస్పతి... వేదనా�
తాను రిటైర్ అయ్యాక శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులు, ప్రకృతి సేద్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
పంచమ వేదమైన మహాభారతేతిహాసం 18 పర్వాలు, లక్ష శ్లోకాలతో ప్రపంచంలో అతిపెద్ద కావ్యంగా ప్రసిద్ధి చెందింది. ‘ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ/ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్' భారతంలో ఏది ఉంటు�
‘మేధావి అయినవాడు వేద శాస్ర్తాలను నేర్చుకొని, జ్ఞాన విజ్ఞానాల పట్ల మంచి ప్రయత్నం కలవాడై ఉండాలి. ధాన్యాన్ని కోరేవాడు పొట్టును వదిలిపెట్టి బియ్యాన్ని తీసుకునేటట్టుగా వేద శాస్ర్తాలను అన్నిటిని విడిచిపెట�
రామనామం రెండు పాదాలైనా, కృష్ణ నామం రెండు పాదాలైనా కలియుగంలోని కల్మషాన్ని పోగొట్టేవే! అన్ని వేదాలలోనూ ఇంతకంటే మేలైన మంత్రం లేదని నారదునికి బ్రహ్మదేవుడు ప్రబోధించాడు. రామనామ మహిమ గురించి తెలియజేసే వృత్త�
వర్షాలు ఎలా కురుస్తాయి? ‘సముద్రంలోని నీరు ఎండకు ఆవిరై, మేఘాలుగా మారుతుంది! చల్లగాలి తగిలినప్పుడు ఆ మేఘాలు వర్షిస్తాయి’ అని పాఠశాల స్థాయిలో చదువుకున్నాం. ఈ పాఠంలోని విజ్ఞానం ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన�
నారు పోస్తుంటే.. ఓ నాదం. నీరు పడుతుంటే.. ఓ మోదం. కోతల్లో కోరుకున్న పాటలు. కళ్లంలో కోట్ల ఆశలు. వ్యవసాయం రైతులకు బతుకుదెరువు కాదు, సమస్త మానవాళికి ఆదరువు. కర్షక లోకానికి వ్యవసాయం.. ఓ జీవిత విధానం, జీవన వేదం
ముగ్గురు భాగస్వాములు.. సుధ, సంధ్య, దుర్గ. మూడు లక్ష్యాలు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం. ఘుమఘుమలు మాత్రం అనేకం.. పచ్చళ్లనుంచి పొడులవరకూ! ‘వేదాస్’బ్రాండ్తో ముగ్గురు మహిళలు ప్రారంభించిన రుచుల వ్యాపారం కొవిడ్ �