మద్యం అమ్మకాలపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా ఐఎంఎల్ డిపో ఎదుట మద్యం షాపుల నిర్వాహకులు శనివారం నిరసనకు దిగారు. వ్యాపారులు మద్యం కొనుగోళ్లను నిలిపివే
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్పై వ్యాట్ను లీటరుకు రూ.3 పెంచింది. దీంతో డీజిల్పై మొత్తం వ్యాట్ లీటరుకు రూ.10.40కి చేరింది.
Thiaga Rajan | పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగ రాజన్ (Thiaga Rajan) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాలు ఇంధనంపై పన్నులు తగ్గించాలని అడుగుతున్నారని
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సాబ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సేల్స్ ట్యాక్స్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ
ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ప్రధాని నరేంద్ర మోదీ నిందించడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఖాళీ డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు ప్రసంగాలు చేయడం తప్ప ఈ ఎనిమిదేండ
సామాన్యుల నడ్డివిరుస్తూ దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్�
1. ఆర్థిక వ్యవస్థలో టేకాఫ్ స్టేజ్ అంటే? 1) ఎలాంటి మార్పులు లేని దశ 2) స్థిరమైన వృద్ధి ప్రారంభ దశ 3) ఆర్థిక వ్యవస్థ పతన ప్రారంభ దశ 4) ఆర్థిక వ్యవస్థపై అన్ని నియంత్రణలు తొలగించిన దశ 2. దేశంలో ఆర్థిక ప్రణాళికలు భారత ర�
రూ.52 వేల కోట్లు వసూలు మార్చిలో 30.28% వృద్ధిరేటు స్పెషల్ డ్రైవ్లతో సత్ఫలితాలు ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య పన్నులశాఖ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. గతంలో ఎన్నడూ లేని