రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల వైస్చాన్స్లర్ల పదవీకాలం మే 21నే ముగుస్తుందని ముందే తెలిసినా కొత్త వీసీల నియామకంపై నిర్లక్ష్యం వహించి.. ఇప్పుడేమో వద్దనుకున్న విధానాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్�
Vice Chancellors | రాష్ట్రంలోని వర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్ల (వీసీ) నియామకానికి బుధవారం నోటిఫికేషన్ విడుదలకానున్నది. ఒకవేళ వీలుపడని పక్షంలో ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి�
డిగ్రీ సర్టిఫికెట్స్, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్పై విద్యార్థుల ఆధార్ నంబర్లను ముద్రించరాదని పేర్కొంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీల�
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం కొత్తగా 14 హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.140 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం హర్షం వ్యక్తంచేసింది. ఇలాంటి చారిత
ఆంధ్రాకు న్యాయం.. తెలంగాణకు మరో న్యాయం రాష్ట్రం పట్ల కక్షతో వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ ఏపీలో ఈ ఏడాది నుంచే గిరిజన వర్సిటీ ప్రారంభం సీయూఈటీ ద్వారా సీట్ల భర్తీకి అనుమతి జూలై 15 నుంచి ప్రవేశ పరీక్షలు హైదరా�
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, టీఎస్ ఎన్పీడీసీఎల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా.. వర్సిటీల్లోని ఉద్యోగాలను సైతం భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయ�
ఆచార్యుల నియామకానికి మార్గం సుగమం 2,020 పోస్టుల భర్తీకి సీఎం ప్రకటన బోధనేతర పోస్టులు 2,774 కూడా హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి 4,794 పోస్టులను భర్తీ చేయనున�
పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక విభాగం ప్రతి వర్సిటీలో ప్రొఫెసర్ నేతృత్వంలో ఏర్పాటు ‘చాన్స్లర్ కనెక్ట్స్ అలుమ్ని పోర్టల్’లో రిజిస్ట్రేషన్ హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎక్కడో పుట్టి.. ఎ