స్పీకర్ సార్.. స్పీకర్ సార్ మా గొంతు నొక్కకండి సార్' అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నడు. ‘ఆనాడు కాళేశ్వరం మీద కేసీఆర్ ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ మేం ప్రిపేరైరాలే అని పోయిండు’ అంటూ ప్రత్యర్థులను
వెనుకటికి ఎండకాలంతో పాటే ఊళ్లకు దొంగల భయం చొరబడేది. ఆ ఊళ్లె దొంగలు పడ్డరు.. ఈ ఊళ్లె దొంగలు పడ్డరు. దోస్కపోయిండ్రు అని వదంతులు పుట్టేయి. అవి వదంతులు కావు, నిజం కూడా ఉండేది.
కాంగ్రెస్ శిబిరం ఎత్తుకున్న ఓ పాట ఎన్నికల్లో జనంలోకి బాగా వెళ్లింది. ‘మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలే కదిలినాడు’ అనే పల్లవితో మొదలై.. ‘ఆనాటి రోజులు తెస్తాడు..’ అనే చరణంతో సాగుతుంది ఆ పాట. నల్లగొండ గద్దర్�
రామచంద్రానికి, నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఆయన కొడుకు రాజు, కోడలు ఇందిరా సుపరిచితమే. ఆలోచనల నుంచి తేరుకొని ‘ఏమైందే బాపు?’ అని అడిగిన. ‘కాశీకి పోతుంటే మా బస్సు లోయల పడ్డది’ అని రామచంద్రం చెప్పిండు.
సూర్యాపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో పది రోజుల కిందట మా పెదనాన్న వర్ధెల్లి రాములు తన 79వ యేట అమరుడయ్యాడు. సాగుబాటుతో పాటు తిరుగుబాటు కూడా జీవన గమనంలో ఓ భాగమేనని చెప్పిన మలితరం మార్క్సిస్టు ఆయన.