శరత్ కుమార్ గారాల పట్టిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్గా, విలన్గా, ప్రత్యేకమైన పా
నటి వరలక్ష్మీ శరత్కుమార్ కొవిడ్ చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి అనేక వీడియోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ముఖ్యంగా కరోనాతో ముడ�
దర్శకుడి మస్తిష్కం నుంచే సినిమాకు అంకురార్పణ జరుగుతుంది. సినిమా కళకు సృజనాత్మక సారథిగా నిర్దేశకుడిని అభివర్ణిస్తారు. అందుకే మెగాఫోన్ పట్టాలని చాలా మంది కలలు కంటుంటారు. ఇందుకు సినీ తారలు మినహాయింపేం క�
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ | అదే పాత్ర కోసం ఇప్పటికే నయనతార, త్రిష, విజయశాంతి, సుహాసినిని అడిగారు. కానీ చిరు చెల్లెలు పాత్రకి వాళ్లు నో చెప్పారు.