మంచి కవిత్వం కాలాన్ని దాటి ప్రయాణిస్తుంది. అది ఒక సంఘటనకు స్పందనగా పుట్టినా, మనిషి అంతరంగాన్ని తాకగలిగితే ప్రతి కాలంలోనూ కొత్త అర్థాలను సంతరించుకుంటుంది. కవి వారాల ఆనంద్ రాసిన ‘మానేరు తీరం’ అలాంటి అరుద
మట్టిని చేతిలో పట్టుకున్నప్పుడు
అతడు భూమిని కాదు అతను తన హృదయాన్నే తాకుతున్నాడు
విత్తనం వేస్తున్నప్పుడు పంట కోసం కాదు ప్రాణం నిలిచే ఆశ కోసం వేస్తున్నాడు
చాలా అందమైన ముఖచిత్రం. కవి మనసును దండెంగా కట్టారు. దానిపై మూడు పక్షులను, అదే త్రివేణిలను కూర్చోబెట్టారు. ఆ మూడు గంగా, యమునా, సరస్వతిలా ప్రవహిస్తూ వెళ్లాయి. కవిత్వం అనేది ఒక స్వాప్నిక ప్రక్రియ.
బాల సాహిత్యమే పునాదిమానవ జీవితానికి బాల్యం ఆధారభూతమైన దశ. ఈదశలో పిల్లల మనస్సు ఆకర్షణకు లోనవుతుంది, ఊహలకు
గొప్ప స్థావరంగా ఉంటుంది. అలాంటి దశలో వారు చదివే, వినే, చూసే, అనుభవించే అంశాలే భవిష్యత్తు కాలంలో వార�
జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత, తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సి.నారాయణ రెడ్డి స్మృతిలో ఏటా ప్రదానం చేస్తున్న ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కారానికి (2025) గాను ప్రముఖ అస్సామీ కవి నీలిం కుమార్ ఎంపికయ్యారు. ఈ న
కవిత్వం భావాల ప్రవాహం. మనిషి చేసే కళాత్మక వ్యక్తీకరణ. అంతేకాదు, కవిత్వం మనసు పలికే స్వరం. అది హృదయానికి దారిచూపే వెలుగు. ప్రభావవంతమైన కవితని ఎవరైనా అనేక పంక్తుల్లో రాయొచ్చు, లేదా కొన్ని పంక్తుల్లోనే పలకవచ
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీ విమర్శకుడు, సాహితీ గౌతమి సలహాదారు వారాల ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికయ్యారు. గుల్జార్ గ్రీన్ పద్యాలను తెలుగులోకి ‘ఆకుపచ�