హైదరాబాద్: ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండలో ఉన్న శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం శివుడికి ప్రత్యేక రుద్రాభిషేకం (అన్నపూజ) నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి వార్లను వి
అమీర్పేట్ : సనత్నగర్లోని కేఎల్ఎన్ పార్కులో సోమవారం కార్తీక వన భోజనాలు జరిగాయి. పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్కులో వ్యాయామం, వాకింగ్ చేసే వారు తమ కుటుంబ సభ్యులతో కల
మన్సూరాబాద్ : మానవాళి సంక్షేమ కోసం కులరహిత సమాజం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సమ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సు�
Karthika Masam | కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం,
వైభవంగా తొట్టెల ఊరేగింపు | ఎర్రగడ్డ ఫ్లైవర్ వంతెన కింద ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజల అనంతరం తొట్టెల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.
తీరొక్క కూరలతో పసందుహెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో 10 నుంచి 15 కేంద్రాలుచెట్లకిందే భోజనం.. రూ. 25లకే ప్లేట్ మీల్స్ ఇంటి భోజనం ఒంటికి మంచిది.. కానీ విద్యా, ఉద్యోగ, వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటూ సొంతింటి రుచులు ఎరు