Vaishno Devi Temple | జమ్మూకశ్మీర్లోని ప్రముఖ శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించింది.
Road Accident | ఢిల్లీ - జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా జ
జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిసింది. ఆలయ సందర్శనం సందర్�
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న సినిమా ఆదిపురుష్ (Aadipurush). తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని 2023 జనవరి 16న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయన
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
Vaishno Devi Temple Katra | దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైన విషయం
Rahul Gandhi : రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్గాంధీ (Rahul Gandhi) జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. ఆయనకు జమ్ము విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...
శ్రీమాతా వైష్ణోదేవి | జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాల మధ్య శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర సజావుగానే సాగుతోందని దేవస్థానం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ కుమార్
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా