జమ్ము కశ్మీర్లోని త్రికూట పర్వతాలపై ఉన్న శ్రీ మాత వైష్ణో దేవి గుడికి సుమారు రూ.550 కోట్ల విలువైన నకిలీ వెండి కానుకలు అందాయన్న ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ విచారణ అధికారిని జమ్ము కోర్ట
Vaishno Devi Temple | జమ్మూకశ్మీర్లోని ప్రముఖ శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించింది.
Road Accident | ఢిల్లీ - జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా జ
జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిసింది. ఆలయ సందర్శనం సందర్�
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న సినిమా ఆదిపురుష్ (Aadipurush). తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని 2023 జనవరి 16న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయన
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
Vaishno Devi Temple Katra | దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైన విషయం
Rahul Gandhi : రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్గాంధీ (Rahul Gandhi) జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. ఆయనకు జమ్ము విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...
శ్రీమాతా వైష్ణోదేవి | జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాల మధ్య శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర సజావుగానే సాగుతోందని దేవస్థానం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ కుమార్
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా