దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని తాము ఎక్కడా చెప్పలేదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ మాట మార్చారు. రెండు రోజుల క్రితం సన్న వడ్లకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు మీడియాకు వ
వడ్ల కొనుగోలులో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ అనే రైతు కష్టాలే నిదర్శనమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ‘ఎక్స్' ద్వారా తెలిపారు.
ఎన్నికల హామీ మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిం చాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు.
ధాన్యం సేకరణలో ఆదర్శం నిర్మల్ జిల్లా రేవోజిపేట 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల సేకరణ దస్తురాబాద్, మే21 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలిచింది. నెల రోజుల వ్య�