17కోట్లకుపైగా టీకాల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ | కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత
3-4 వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్డోస్ వేసుకున్నవారికి సంపూర్ణ రక్షణ లక్ష్యం 12 తర్వాత లభ్యతనుబట్టి మొదటి డోస్ టీకా 18-44 ఏండ్లలోపువారు కొద్దిగా ఓపిక పట్టాలి 11.22 లక్షల ఇండ్లలో పూర్తయిన జ్వర సర్వే 19,099 మ
వ్యాక్సినేషన్ @ 111 డేస్.. 16.49 కోట్ల డోసుల పంపిణీ | మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 11.8 లక్షలకుపై డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ | దేశంలో టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమ�
తిరుపతి, మే5, 2021: అమర రాజా సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ఏజెన్సీలతో భాగస్వామ్యం చేసుకుని 18 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతి ఉద్యోగికి తప్పకుండా ఉచితంగ
మూడో విడుతలో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం | దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతోంది. మూడో విడుత పంపిణీ ఈ నెల 1న ప్రారంభం కాగా.. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వ్యక్తులకు టీకా వేస్తున్న విషయం తెలిసిందే.
మూడు రోజుల్లో రాష్ట్రాలకు 60 లక్షల మోతాదులు : కేంద్రం | కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతుగా రాబోయే మూడు అదనంగా 60లక్షల వ్యాక్సిన్ మోతాదులు అందు�
న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం మూడు గంటల్లో సుమారు 80 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మే 1 నుంచి కరోనా వ్యాక్సినేషన్ మూడో దశ దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా 18-44 ఏండ్ల వారికీ ట
దేశంలో కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు | గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.