న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన మెగా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఉదయం 7 గంటలకు వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్�
న్యూఢిల్లీ : కొవిడ్-19 విస్తృత వ్యాప్తితో విదేశీ వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం స్పందించారు. గతంలో రాహుల్ విదేశీ వ్యాక్సిన్లను అనుమతించాలని ప్రభుత్వాన�
వ్యాక్సినేషన్ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 12,76,191 డోసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 7.06 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొవిడ్ టీకా పంపిణీ | దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ : వరుసగా గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెల�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటి�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 4.36 కోట్ల డోసులు వేశామని, ఒకే రోజు 16 లక్షలకుపైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం రా�
న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్లో ఒకే రోజు 1.3 మిలియన్లకుపైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం