IPL 2025: పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మే 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చారు. ధర్మశాలలో జరగాల్సిన ఆ మ్యాచ్ ను .. అహ్మదాబాద్కు మారుస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడ�
Charge Sheet: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రజ్వల్పై సిట్ నాలుగు కేసులను విచా�
‘రిచ్ డాడ్, పూర్ డాడ్' రచనతో పేరొందిన ప్రముఖ ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త, జపాన్ అమెరికన్ రాబర్ట్ కియోసాకి సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు ఒక బిలియన్ డాలర్లు (రూ.8,300 కోట్లు) కంటే ఎక్కువ అప్పు ఉందని, అ�
అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ సంస్థ అయిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐఈటీ) అధ్యక్షుడిగా ఐటీ రంగ ప్రముఖుడు డాక్టర్ గోపీచంద్ కాట్రగడ్డ నియమితులయ్యారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలు, పెన్గంగ పరీవాహక గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ ఆదిలాబాద్ నుంచి 55 కిలోమీటర్లు.. భీంపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ మారుమూల గిరిగ్రామాల వారు.
సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, మరోసారి గ్యాస్ ధరల పెంచిన మోదీ సర్కారుకు గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు.