లక్నో: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాన్నంటుతుండటంతో వాటిని కొనాలంటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. టమాటా
Family Kills Couple | యువ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబం తన కుమారుడ్ని హత్య చేసినట్లు యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సంఘ
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అలీఘఢ్కు చేరుకుంది. అక్కడి ఒక విద్యా సంస్థ హిజాబ్ ధరించిన విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించడంతో కలకలం...
Baby Rani Maurya | రాజకీయాల్లో ప్రతి ఒక్కరు సవాళ్లను స్వీకరించాల్సిందేనని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య (Baby Rani Maurya) అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాలనకోసం
Amitabh Thakur : ఒక సీరియస్ కేసులో మీ పేరు బయటకు వచ్చింది. అందుకే మిమ్మల్ని గృహనిర్బంధంలో ఉంచుతున్నాం’ అని పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా ...
Raksha bandhan : రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గొప్ప కానుకను అందించనున్నది. మహిళలు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
Ujjwala 2.0 : కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ‘ఉజ్వల 2.0’ (Ujjwala 2.0) ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రద
కాంవడ్ యాత్ర| ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ�
అందరూ ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకుంటూ జన్మనిచ్చిని తండ్రికి అభినందనలు తెలుపుతుండగా.. ఓ దుర్మార్గుడు కన్నతండ్రినే హతమార్చాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో ఆదివారం ఉదయం జరిగింది
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటనలో ఆద్యంతం ఇదే విషయాలను చర్చించినట్లుగా తెలుస్�
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ, యూపీ వర్గాలు తెలిపాయి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై క్రమంగా కనుమరుగవుతోందని ఆ పార్టీని వీడిన కీలక యూపీ నేత జితిన్ ప్రసాద అన్నారు. కాషాయ పార్టీలో చేరిన జితన్ ప్రసాద దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పాటుప