ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధన కోసం ఈ నెల 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు తెలిపారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలు అన్నారు. ఈ న
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బక్క శ్రీనివాస చారి, కె.రత్నయ్య, బి.వెంకటేశం అధ్యక్ష వర్గంగా
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు(ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం) వద్ద జరిగే యూఎస్పీసీ ధర్నాను
సర్దుబాటుకు ముందే బదిలీ అయిన ఎస్జీటీలను రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని యూఎస్పీసీ, ఎస్జీటీయూ పిలుపునిచ్చాయ
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్కు షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప
నిరుడు అక్టోబర్లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయలేదని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వారిని రిలీవ్ చేయాలని, మల్టీ జోన్-2లోని జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టాలని ఉప�