విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి జంట జలాశయాల్లో చేరుతున్నది. ఇన్ఫ్లోతో అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్ మీదుగా వరద ఉధృతి పెరుగుతుండటంతో జలమండలి అధికారులు ఉస్�
ఉస్మాన్సాగర్ రెండు గేట్లు మూసివేత హిమాయత్ సాగర్లోనూ రెండు గేట్లు మరో ఐదుగేట్ల ద్వారా నీటి విడుదల సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): నగర శివారులోని జంట జలాశయాలకు వరద తాకిడి తగ్గింది. జలాశయాల ఎగువ ప్రా�
జంట జలాశయాలు| రాజధాని హైదరాబాద్లోని జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిగా నిండాయి. హిమా�
రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టం దశాబ్దం తర్వాత గండిపేట 2గేట్లు ఎత్తిన అధికారులు హిమాయత్సాగర్ 5 గేట్లతో దిగువకు నీరు వరద ఉధృతి పెరిగితే.. మరిన్ని గేట్లు తెరిచే చాన్స్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ)
గరిష్ఠ స్థాయికి హిమాయత్సాగర్ నీటిమట్టం ఒక ఫీటు మేర మూడు గేట్ల ఎత్తివేత మూసీలోకి నీటి ప్రవాహం 4.5 అడుగుల దూరంలో ఉస్మాన్సాగర్ నగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్(గండి�
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు వరద జోరు వర్షాలతో పెరుగుతున్న నీటిమట్టాలు గరిష్ఠ స్థాయికి హిమాయత్సాగర్ ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశం లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం ఐదు అడుగుల దూరంలో ఉస్మాన్సాగర్